ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది.
Cat: సూర్యాపేట జిల్లా (Suryapet District) హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కు విచిత్రమైన పంచాయితీ వచ్చింది. ఆస్తి తగాదాలు, భూమి తగాదాలు, డబ్బు పంచాయితీ కోసం పోలీస్..
నిరుద్యోగులందరూ హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయాలని వైయస్ఆర్టీపీ అధినాయకురాలు వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. పోటీ చేసే అందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నియోజకవర్గాల్లో
సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ మాదిరిగానే జమ్మికుంటను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు..
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో గెలవలేని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దుబ్బాక గెలుస్తామని కలలు కంటున్నాడని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసత్యాలు, అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజుర్నగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ
హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ఆగమాగం చేస్తున్నాయి. ఈ ఫలితాలతో మరోసారి పార్టీలోని విభేదాలు భగ్గుమంటున్నాయి. ఓ వైపు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బాధలో ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డిపై.. అదే పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు హుజూర్నగర్లో ఉత్తమ్ పద�
ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు గురువారం వెల్లడించిన సీఎం కేసీఆర్.. దీనికి ప్రజా కృతజ్ఞత సభగా పేరు పెట్టారు
హుజూర్నగర్ ఉపఎన్నికలో బీజేపీ చతికలపడింది. ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలకు..వచ్చిన ఓట్లకు అస్సలు పొంతన కుదరడం లేదు. దేశవ్యాప్తంగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఉపఎన్నికల్లో దుమ్మురేపిన కమలం పార్టీ..తెలంగాణ ఉప ఎన్నికలో మాత్రం డీలా పడింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణులకు ఇచ్చిన జోష్..ఇప్పుడు పూర్తిగా నీరుగార�
రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. ఆర్టీసీ విలీనంతో ఏపీలో ఒక ఎక్సపరిమెంట్ చేశారని, అక్కడ ఏ మనుగడ జరగదని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. వారొక కమిటీ
కంచుకోటలో కాంగ్రెస్కు ఘోర పరాభావం. అలాంటలాంటి ఓటమి కాదు. ఏకంగా పిసిసి అధ్యక్షుడినే గట్టి దెబ్బకొట్టారు హుజూర్నగర్ ఓటర్లు. ఒక్క చోటంటే ఒక్క మండలంలోనూ ప్రభావం చూపించలేని పరిస్థితి హస్తం పార్టీది. గెలిచేది మేమే… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేది తామేనని చెప్పుకున్న కాంగ్రెస్ నేతల ప్రచారం ఏ మాత్రం పనిచేయలేద�