కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ జమ్మికుంట మండల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్.. నాయకుడు ఎప్పుడు...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 (సోమవారం) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షకు.. ఓ ఉపాధ్యాయుడు ఏకంగా మందు కొట్టి ఇన్విజిలేషన్కు హాజరయ్యాడు. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్..
అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కాదేది కల్తీకి అనర్హం అన్నారు కవులు. దాన్ని రుజువు చేస్తున్నారు కొందరు పెట్రోల్ బంక్ యజమానులు. వాహనదారులను నిండా ముంచుతున్నారు.
ధనిక రాష్ట్రం తెలంగాణను టీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలపై కాకుండా కేంద్రంపై తప్పుడు..
Huzurabad Elections - Trs: హుజురాబాద్లో నాగార్జున సాగర్ వ్యూహం వర్కవుట్ అవ్వలేదా?.. నెలలు నెలలుగా మండలాల్లో మకాం వేసి గెలుపు ధీమా వ్యక్తం చేసిన ఇన్ఛార్జిల పాచికలు పారలేదా?..
అధికార పార్టీ నేతలు ఏకమైన ఎన్ని ప్రలోభాలు పెట్టిన చివరికి ధర్మమే గెలిచిందని భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన ఫలితాలు రానే వచ్చాయి. పోలింగ్ వరకు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వం సాగితే.. రిజల్ట్స్ మాత్రం వార్ వన్ సైడే అన్నట్లుగా వెలువడ్దాయి.
సాధారణంగా బైపోల్లో అధికార పార్టీదే హవా ఉంటుందని తెలుసు. కానీ, హుజూరాబాద్లో మాత్రం అలా జరుగలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి మరీ ధీటుగా నిలిచారు ఈటల రాజేందర్. హుజూరాబాద్లో మరోసారి జయకేతనం ఎగురవేశారు. దీనితో టీఆర్ఎస్పై బీజేపీ అద్భుత విజయాన్ని...
ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేశాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి.
Huzurabad Election Results: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని ప్రకటించారు.