అత్యంత ప్రమాదకారి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విష సర్పాలు సమీపంలోని గ్రామాల్లోని ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఓ ఇంట్లో అత్యంత విషపూరితమైన తాచుపాము ప్రత్యక్షమైన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది.