గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వంలో కరకట్ట సమీపంలో ఏర్పాటు చేసిన
అమెరికా మిస్సోరీలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పార్క్ విల్లేకి దగ్గర్లోనే ఉండే.. రిస్ లేక్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ కుక్కకు ఆకలి వేసింది.
మరో ప్రేమ పెళ్లి వివాదాస్పదంగా మారింది. ఓ ఇద్దరు యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంగా రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగింది. అది కాస్త ఇప్పుడు ఏకంగా ఊరు ఊరినే టెన్షన్లో పడేసింది.
Andhra Pradesh: సాధారణంగా స్థలం వివాదంలోనో, పొలం గొడవలోనో లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదనో కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదులు వస్తుంటాయి.
పట్టపగలే రోడ్లపై ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. నడిరోడ్డుపై తిరుగుతూ హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన వాహనదారులు, ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
ప్రతి మనిషికి సొంతిళ్లు ఉండాలనేది చిరకాల కోరిక. ఆ ఇంటి కోసం చాలా మంది ఎన్నో ఏళ్లుగా కలలు కంటుంటారు. ఆ కల సాకారం చేసుకున్నప్పుడు వారు అనుభవించే సంతోషం మామూలుగా ఉండదు..అయితే,
బీహార్లోని గయా జిల్లాలో ఓ కుటుంబంలో ఏకంగా నాలుగు తరాలవారు కలిసి జీవిస్తున్నారు. 62 మంది కుటుంబ సభ్యులతో, ఐక్యతకు మారు పేరుగా నిలుస్తుందీ కుటుంబం. వీరంతా ఉమ్మడి కుటుంబానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పాములను చుస్తే నిద్రలో కూడా ఉలిక్కి పడి లేస్తాము. అదే ఓ భారీ పైథాన్ ఎదురుపడితే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఒకటికాదు రెండు కాదు నాలుగు పైథాన్లు ఒకేసారి కంటపడితే.. ఇక గుండె ఆగిపోయినంత పనవుతుంది.
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవవధువు నిండా నెలరోజులు కూడా గడవకుండానే ఆత్మహత్య చేసుకుంది. అత్తా గారింట్లో టాయిలెట్ లేదనే కారణంతో బలవంతగా ప్రాణాలు తీసుకుంది.
కరోనా కారణంగా రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోమ్(Work From Home) కు ప్రాధాన్యత ఏర్పడింది. అన్ని రకాల కార్యాలయాలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా వెసులుబాటు కల్పించాయి. కొన్నేళ్లుగా దేశంలో వ్యాక్సినేషన్...