Drinking water polluted in Hyderabad: హైదరాబాద్లోని మాదాపూర్ కలుషిత నీరు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మాదాపూర్ వడ్డెర బస్తీలో కలుషిత నీటి బాధితుల సంఖ్య ఇప్పటివరకు
హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని.. దీంతో నిన్న కొంచెం దగ్గు ఉండటంతో AIG హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు సమంత. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని..
Sirivennela Sitarama Sastry: ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో..
ఈ పైన ఫొటోలో చూస్తోన్న బామ్మను గుర్తుపట్టారు కదా..! ఈ 74 ఏళ్ల బామ్మ.. ఈ వయసులో తల్లి అయి రికార్డు సృష్టించింది. పెళ్లై 57 ఏళ్లు అయినా.. పిల్లలు లేకపోవడంతో.. ఈ దంపతులు చాలా బాధపడ్డారు. వారికి తెలిసినవారి ద్వారా.. సరోగసి చేయించుకుని.. పెద్దవయసులో.. తల్లిదండ్రులు అయ్యారు. వీరికి ఇద్దరు కవలలు (ఆడపిల్లలు) జన్మించారు. దీంతో.. ఆ ముసలి తల్�
టాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందుతోందని తెలుస్తోంది. గతంలో పెరాలసిస్తో బాధపడ్డ కోడి రామకృష్ణ మళ్లీ కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన అస్వస్�
భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన వివాహవేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్ల�