‘దిశ’ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. మద్యం నియంత్రణపై సభలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా పోస్టులు వెల్లువెత్తాయని.. ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నియంత్రణపై మహిళలు �
బాధితుల వ్యధలు వింటుంటే.. గత ప్రభుత్వం ఎలా పాలన సాగించిందో అర్థమవుతోందని అన్నారు హెంమంత్రి సుచరిత. మీడియాతో మాట్లాడిన ఆమె మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ జరిగిన అక్రమ మైనింగ్ మరెక్కడా జరగలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పలేదని.. ఆయన హయాంలో అక్రమాలు చేసి.. ఇప్పుడు నీతులు చెప్తున్నారని
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒంగోలు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా స్పందించారు. ‘ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. 10 రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వై�
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ ప్రతీకార దాడులు మంచివి కాదని అన్న ఆమె.. ఎవరైనా హింసకు దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని.. పోలీసులపై 24గంటల పనిభారాన్ని తగ్గించడానికి