Hizbul Mujahideen terrorist arrested: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో భద్రతా బలగాలు తప్పించుకుని
J-K's Handwara encounter: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు భద్రతా బలగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. దీనిలో భాగంగా నిరంతరం
జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా పట్టాన్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్ బుల్ ముజాహిదీన్ కి చెందిన ముగ్గురు టెర్రరిస్టులు మరణించారు, భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య..
జమ్ము కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం హిజ్ బుల్ ముజాహిదీన్ కి చెందిన ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. అదిల్ హఫీజ్, అర్షద్ అహ్మద్ దర్ , రవూఫ్ అహ్మద్ మీర్ గా..
జమ్ముకశ్మీర్లో భదత్రా బలగాలు మరో విజయాన్ని సాధించాయి. ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేశారు. కుప్వారాలోని లాల్పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఐదుగురు హిజ్బుల్ ముజాహిద్దీన్..
దక్షిణ కశ్మీర్ ఉగ్రవాద రహిత ప్రాంతంగా అవతరించిందని జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులందర్నీ ఏరి వేశామని.. ఇప్పుడు నార్త్ కశ్మీర్ టార్గెట్ అని ప్రకటించారు.
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను మట్టుబెట్టిన మరుసటి రోజే.. సైన్యం చేతికి మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది చిక్కాడు. గత నాలుగు రోజుల క్రితం కూడా హైదర్ అనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. తాజాగా.. హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్ర సంస్థకు చెందిన రఖీబ్ ఆలమ్ అనే ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్లోని దోడ
“నిబద్ధత, అంకితభావం, త్యాగం లేకుండా ఏదీ రాదు. రేపటి తరాల కోసం వీరులు ఇవాళే దాన్ని కొనసాగిస్తారు”ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి రాసినవో తెలిస్తే భారతీయుడెవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఎందుకంటే కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎంతో మంది భారత సైనికుల మరణాలకు కారకుడైన బుర్హాన్ వనీ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారు. మూడ�
జమ్ముకశ్మీర్లోని కుల్గామ్లో భద్రతా బలగాలు, టెర్రరిస్ట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గామ్లోని గోపాల్పోరా ప్రాంతంలో టెర్రరిస్ట్లు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. వెంటనే అప్రమ�
సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా.. మార్చి నెలలో జమ్ము-శ్రీనగర్ రహదారిపై కారు బాంబు పేల్చిన ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఓ పీహెచ్డీ స్కాలర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. జామత్-ఇ-ఇస్లామీ క్రీయాశీల కార్యకర్త, పీహెచ్డీ స్కాలర్ హిలాల్ అహ్మద్ మా�