పాకిస్థాన్లో ఆకతాయిల అరాచకాలు ఆగడంలేదు. మైనారిటీలపై అఘాయిత్యాల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హిందూ మైనర్ బాలిక పట్ల తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు.
పాకిస్థాన్లో మైనార్టీలపై రోజురోజుకు ఆగడాలు పెరుగుతున్నాయి. హిందూ మతానికి చెందిన యువతులను నిత్యం కిడ్నాప్ చేసి.. ఆపై వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చుతున్నారు.
పాకిస్థాన్లో మైనార్టీలకు చెందిన అమ్మాయిల కిడ్నాప్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వేలమంది మైనార్టీ అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. ఆపై బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి మార్చేస్తున్నారు. అంతేకాదు ఆ అమ్మాయిలకు ముస్లిం యువకులను లేదా.. ముస్లిం పురుషులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్లో పద్నాలుగే�
పాకిస్థాన్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై అరాచకాలకు దిగుతున్నారు అక్కడి ముస్లింలు. ముఖ్యంగా హిందూ యువతులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మారుస్తున్నారు. అంతేకాదు ఆపై వారిని బలవంతంగా పేరు మార్చి.. వివాహం చేసుకుంటున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్లో దారుణ ఘ
పాకిస్థాన్లో మైనార్టీ బాలికల కిడ్నాప్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందూ, సిక్కు, క్రైస్తవ యువతులే లక్ష్యంగా అపహరణలు జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా.. వారిని బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఆపై ముస్లిం యువకుడితో వివాహం చేస్తున్నారు. ఈ నెల 14న సింధ్ ప్రావిన్స్కు చెందిన ఇద్దరు హిందూ
ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్పై పాకిస్థాన్ పీకల్లోతు కసితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్లో మానవ హక్కులకు విఘాతం కలుగుతుందని, అక్కడి ప్రజల్నీ భారత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందంటూ ప్రపంచ దేశాల ముందు గగ్గోలు పెడుతోంది. అయితే ఇన్ని నీతి కబుర్లు చెబుతున్న పాక్లో మాత్రం అక్కడ నివసిస్తున్న హిందువు