కర్ణాటక హిజాబ్ కేసును వెంటనే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసుకు పరీక్షకు ఎటువంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.
దేశంలో హిజాబ్ వివాదం కలకలం రేపుతుంది. హిజాబ్ వివాదంపై చెన్నైలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు విన్నంటాయి. రేపు కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు.
హిజాబ్ వివాదంపై వివాదాస్పద సంచనల వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్. హిజాబ్, బుర్ఖా లేదా నిఖాబ్ మహిళల అణచివేతకు గుర్తులని అభిప్రయా పడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో వివాదంగా మారిన హిజాబ్ వ్యవహరం..
Karnataka Hijab Row: కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపై కర్నాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాడివేడి వాదనలు సాగాయి.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీయస్ యడియూరప్ప స్థానంలో బసవరాజ్ బొమ్మై వచ్చినప్పుడు, 61 ఏళ్ల లింగాయత్ మంచి అడ్మినిస్ట్రేటర్గా ముద్ర వేయాలని చాలా మంది ఆశించారు. అతని మచ్చలేని ట్రాక్ రికార్డ్ ఉండటంతో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా బొమ్మై వైపే మొగ్గు చూపారు.
Karnataka Hijab Row: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ (Hijab) వివాదం కారణంగా కర్ణాటక (Karnataka)లో మూత పడిన పాఠశాలలు నేటి (ఫిబ్రవరి14) నుంచి పునఃప్రారంభంకానున్నాయి.
Hijab Issue to International level: ఆరుగురు విద్యార్థుల ఇష్యూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇప్పుడు సరిహద్దులు దాటేసి,
Karnataka hijab row: కళాశాల లోపల ముస్లిం విద్యార్థులు హిజబ్ ధరించటం యూనీఫారం రూల్స్ కు వ్యతిరేకమంటూ కర్ణాటకలోని ఒక కాలేజి యాజమాన్యం అక్కడ చదవుతున్న ముస్లిం విద్యార్థినులకు ఉన్న అసలు సమస్య..