IND vs SA, 2nd ODI, Highlights: భారత్ ఇప్పటికే సిరీస్ను 0-2తో కోల్పోయింది. ఈరోజు సిరీస్లో చివరి మ్యాచ్ కేప్టౌన్లోని న్యూలాండ్స్ మైదానంలో జరగనుంది.
గోవా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జోరు చూపింది. లోకల్ ఫైట్లో విన్నర్గా నిలిచింది. గోవాలోని 49 జెడ్పీ స్థానాలకు గాను 32 స్థానాల్లో గెలిచి తన పట్టు నిలుపుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన దీపకాంతి నేడే జరగనుంది. లాక్డౌన్ విధించి 21 రోజులు పూర్తైన సందర్భంగా.. సోషల్ మీడియా ద్వారా వీడియో మెసేజ్ ఇచ్చారు మోదీ. ప్రధాని ఇచ్చిన పిలుపును దేశ ప్రజలు,,
ఏప్రిల్ 5న దేశ ప్రజలందరూ జాగరణ చేయాలన్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ రాత్రి 9 గంటలకు ఇంట్లోని అన్ని లైట్లూ ఆపివేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. తొమ్మిది నిమిషాల పాటు.. కొవ్వొత్తి లేదా దీపం..
5వ టీ20లో కూడా కివీస్కు పరాజయం తప్పలేదు. దీంతో 5-0తేడాతో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. అలా అని న్యూజిలాండ్ ఎక్కడా తక్కువ ప్రదర్శన చెయ్యలేదు. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ సత్తా చాటింది. మంచి పోరాట పటిమ చూపించింది. అయితే సొంతగడ్డపై వైట్ వాష్ అవ్వడం కివీస్కు అవమానకరమే. కానీ బ్లాక్ క్యాప్స్ అంచనాలకు తగ్గట్టుగా ఆడినా..అద
బెంగళూరు: ఐపీఎల్ 12వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయం నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్ఠానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(48; 33 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్(38; 24 బంతుల్లో), హార్ద�
అబుదాబి: పాకిస్థాన్ తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనితో మరో రెండు మ్యాచ్లు మిగులుండగానే 3-0తో ఐదు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా… ఫించ్(90), మాక్స్వెల్(71), హ్యాండ్స్కాంబ్(47) రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 266 పరుగులు సాధించింది. అనంతరం లక్ష�
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు ను యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అధిగమించాడు. అయితే ఇది ఇంటర్నేషనల్ రికార్డు కాదులేండి.. ఐపీఎల్ రికార్డు. ఆదివారం ముంబైతో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ తో చెలరేగిన విషయం తెలిసిందే. ముంబై బౌలర్లను ఊచకోత చేస్తూ 18 బంతులలోనే 50 పరుగులు చేశాడు. దీనితో గతం
ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరిగిన ఐదో వన్డేలో భారత్ ఓటమి చవి చూసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 273 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 237 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీనితో ఆస్ట్రేలియా 35 పరుగులు తేడాతో విజయం సాధించి.. సిరీస్ ను 3-2 తో కైవసం చేసుకుంది. భారత్ బ్యాట్స్ మెన్ ల