బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎక్కువ గానే వచ్చాయి. చాలా మంది ఈ షో పై ఎన్నో ఆరోపణలు చేశారు.
రాజధాని అమరావతిలో బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారని సంచలన ప్రకటన చేశారు వైస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందన్న ఆయన....
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వాళ్ళను పట్టించుకోకుండా.. చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ కొత్తవారిని నియమించుకోవడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్ల�