తెలుగు వార్తలు » High Cost
ఛండీగఢ్: ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్బోస్ ట్విటర్లో పోస్ట్ చేసిన అరటిపండ్ల అధికధర వివాదంలో హోటల్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండు అరటి పళ్లకు రూ.442 వసూలు చేసిన జేడబ్ల్యూ మారియట్ హోటల్పై ఎక్సైజ్- పన్నుల శాఖ రూ.25వేల జరిమానా విధించింది. సీజీఎస్టీలోని సెక్షన్ 11 నిబంధనలను అతిక్రమించి పండ్లను అధిక ధరకు విక్
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్లో ధరలు మండుతోన్నాయి. ప్రధానంగా జిల్లాల్లో కూరగాయల దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు ఆకాశానంటుతున్నాయి. భానుడి భగభగలకు తోడు నీటి కొరతతో కూరగాయల తోటలు ఎండిపోతున్నాయి. టామాటాలు మొదలుకొని వంకాయ, బెండకాయ, దొండకాయ, కేబేజీ, పచ్చిమిర్చి.. ఇలా ఒకటేమిటి అన్ని కాయగూరల ధరలు �