కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ విస్తరణకు తుమ్మర్లతో పాటు గాలి కాలుష్యం కూడా కారణభూతమవుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. గాలి కాలుష్యం సృష్టించే పదార్థాలపైనే కరోనా వైరస్ అణువులు ఉంటున్నాయని గుర్తించారు. వాతావరణ కాలుష్యం ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావం చూపించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా తగ్�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. నిత్యం పెరుగుతున్న కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. అటు అత్యధిక కేసుల నమోదవుతున్న మహారాష్ట్రలో అదే స్థాయిలో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ సోమవారం కొత్తగా 7,924 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఈ రోజు 227 మంది కరోనాతో ప్రాణాలొదిలారు.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను జయించే శక్తి మానవులకు ఉందని స్వీడన్ సైటింస్టులు చెబుతున్నారు. మనషుల్ల్లో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రెండింతల మందిలో ఉందని మానవ శరీరంలోన టీ సెల్స్ను పరిశీలించడం ద్వారా రుజువైందని కరోలిన్స్కా పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ రాకాసి తుఫాను దూసుకొస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై ఈ తుఫాన్ విరుచుకుపడుతుందని ఐఎండీ హెచ్చరించడంతో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్: నగరంలో సాధారణ కంటే పగటి ఉష్ణోగ్రతలు 2డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో వాతావరణం వేడేక్కుతోంది. మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్య వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. గురువారం గరిష్ఠంగా 34.6. కనిష్ఠంగా 21.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బేగంపేట వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఎండ లు ప