తెలుగు వార్తలు » Heroin
మత్తుమందు ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్కల్లో ఒకటిగా మారింది. యువత వీటి భారిన పడి..జివితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. డ్రగ్స్కు అడ్డుకట్టవేసేందుకు..ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..సరఫరాను మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మాదక ద్రవ్యాల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. అసోం నుంచి రూ.10
పాకిస్తాన్ నుంచి భారత్కు తరలిస్తున్న 532 కేజీల హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 2700 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంజాబ్ అట్టారి చెక్ పోస్టు వద్ద ఓ ట్రక్కులో హెరాయిన్ను తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాతి ఉప్పు బస్తాల్లో 52 కేజీల మిక్స్డ్ నార్కొటిక్ను గుర్�
మిల్కీ బ్యూటీ తమన్నా.. పరిచయం అక్కరలేని అందాల రాశి. దక్షిణాది భాషల్లో సూపర్హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో నటించడం ద్వారా సంపాదించిన దాంతో ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటోంది ఈ భామ. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్స్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా మారిన తమన్నా సొంతంగా బిజినెస్లు �
పాకిస్థాన్కు చెందిన ఓ బోటును భారత కోస్టల్ గార్డ్స్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇంటలిజెన్స్ మరియు డీఆర్ఐ అధికారులు ఇచ్చిన సమాచారంతో గుజరాత్ కోస్ట్ గార్డ్స్ ఇండో-పాక్ అంతర్జాతీయ సముద్ర జలాల తీర సరిహద్దులో రైడ్ చేశారు. ఈ క్రమంలో భారత జల భాగంలోకి వచ్చిన ఓ అనుమానిత బోట్ కదలికలను గుర్తించారు. పాకిస్థాన్కు చెందిన చేపలు పట్�
గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా మరో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. సినీ రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ప్రియాంకా చోటు దక్కించుకున్నారు. యూఎస్ఏ టుడే విమెన్ ది వరల్డ్ సమ్మిట్ 2019 జాబితాను ప్రకటించింది. ఇందులో ప్రియాంక అమెరికాకు చెందిన స్టార్స్ ఓప్రా విన్ఫ్రే, మెరిల్ స్ట్రీవ్లతో పాటు ఉన్నా�
బెంగళూరు: కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది కోసం ఆమె బాయ్ఫ్రెండ్స్ కొట్టుకున్నారు. ఈ ఘటన బెంగళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్లో చోటు చేసుకున్నది. రాగిణి తన బాయ్ఫ్రెండ్ రవిశంకర్తో కలిసి హోటల్లో డిన్నర్ చేస్తోంది. ఈ సీన్ను రాగిణి మాజీ బాయ్ ఫ్రెండ్ శివప్రకాశ్ చూశాడు. అతను అయితే అదే హోటల్లో తన దోస్తులతో కలిసి డిన్నర్ చ�
మధ్యప్రదేశ్ : డ్రగ్స్ కేసులో బీజేపీ ఎంపీ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంపాతీయ ఉయే కుమారుడు సత్యేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండ్ల టౌన్ లో పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో సత్యేంద్రకు చెందిన హోండా బ్రియో కారులో 3.380 గ్రాము�
హైదరాబాద్: గత కొంతకాలంగా డ్రగ్స్ విషయంలో సీరియస్గా కాన్సన్ట్రేట్ హైదరాబాద్లో పోలీసులు మరోసారి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డ్రగ్స్ను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేరెడ్మెట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ము�
ముంబై: వెరైటీ డ్రెస్లు వేసుకుని అందరికీ షాకివ్వడం హీరోయిన్లకు కొత్తేమీ కాదు. సడెన్గా విభిన్నంగా డ్రెస్లు వేసుకుని ఆశ్చర్యపరుస్తుంటారు. నటి ఆదా శర్మ న్యూస్ పేపర్ డ్రెస్ వేసుకుని దడ పుట్టిస్తోంది. ఎప్పుడూ ఏదొక సందడి చేసే ఈ ముద్దుగుమ్మ న్యూస్ పేపర్ను పోలి ఉన్న డ్రెస్తో దర్శనమిచ్చింది. ఈ గౌన్ను ఫయాజ్ జరీవాలా అనే �