పంజాబ్ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా ఒకటి. డ్రగ్స్ వ్యాపారం, వినియోగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆశించిన ఫలితాలు మాత్రం దక్కడం లేదు.
ధనార్జనే ధ్యేయంగా ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి వ్యాపారం సాగిస్తుంటారు. అయితే, ఇలాంటి చీకటి వ్యాపారం సినిమాలను చూసి నేర్చుకుంటారో లేదంటే, కేటుగాళ్ల పకడ్బంది ప్లాన్లు చూసి సినిమాలు తీస్తారో తెలియదు గానీ..
డ్రగ్ పెడ్లర్స్ రెచ్చిపోతున్నారు. మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేసేందుకు.. కొత్త పద్దతులు ఫాలో అవుతున్నారు. పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు క్రియేటీవ్గా ఆలోచిస్తున్నారు.
Drugs seized in Gujarat: గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ తీరం నుంచి అక్రమంగా భారత్లోకి డ్రగ్స్ రవాణా చేస్తున్న పాకిస్తాన్ వాసులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, కోస్టల్ గార్డ్స్
Gujarat: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు డ్రగ్స్ మాఫియా ముఠాలకు అడ్డాలుగా మారుతున్నాయి. తాజాగా వివిధ ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్(Heroin) పట్టుబడడం కలకలం రేపింది. గుజరాత్, అసోం, మణిపూర్ ల్లో..
గుజరాత్లోని ముంద్రా పోర్ట్(Mundra Port) లో భారీగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న ఆరు నెలల తర్వాత ఇరాన్ కు చెందిన ఓ వ్యక్తి, నలుగురు భారతీయులు, 11మంది ఆఫ్ఘన్ పౌరులపై ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు...
Assam Police: ఈశాన్య రాష్ట్ర అసోంలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను (Drugs) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 100 కోట్ల రూపాయలు..
డ్రగ్స్.. ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య. భవిష్యత్లో అద్భుతాలు చేయాల్సిన యువతీయువకులు ఈ మత్తు పదార్థాల వలలో చిక్కి.. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
మన దేశంలో 800 మిలియన్ల జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసువారే. వారే భారత్కు ఆస్తి. ఈ క్రమంలోనే యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాల నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫోకస్ పెట్టాయి.
Drugs Seize in Delhi Airport: దేశంలో డ్రగ్ దందాను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసుల కళ్లు గప్పి డ్రగ్స్ను దేశంలోకి అక్రమంగా