దగ్గుబాటి యంగ్ హీరో రానా ఇటీవల అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అడవి మనిషిగా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు.
యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశ్యప..
టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి రిలేషన్షిప్ స్టేషస్ మారిపోయింది. త్వరలోనే ఈ అజానుభాహుడు మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. తన ప్రేమను పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తెచ్చుకున్న రానా..లాక్ డౌన్ లోనే లగ్గమెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు గత బుధవారం హైదరాబాద్లో మాట ముచ్చట
డైరెక్టర్ తేజ కెరీర్ తొలినాళ్లలో స్వచ్ఛమైన ప్రేమ కథల తీసి ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత వాటినే తిప్పి, తిప్పి తీసి ఊహించని పరాజయాలు అందుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఈ దర్శకుడిని ప్లాపులు వెంటాడాయి. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ నటుడు రానాతో 'నేనే రాజు..నేను మంత్రి' తీయగా..ఆ మూవీ తేజ కెరీర్కు బ్రేక్ ఇచ్చింది.
రానా దగ్గుబాటి..భారత చలనచిత్ర సీమలో ప్రత్యేకత ఉన్న నటుడు. ఒక స్టార్గా కాకుండా నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ..తన మార్క్ వేస్తున్నాడు ఈ దగ్గుబాటి వారసుడు. బాషా బేధాలు ఉండవు..పాత్ర నిడివితో అస్సలు సంబంధం ఉండదు..నటించడానికి స్కోప్ ఉంటే చాలు పరకాయ ప్రవేశం చేస్తాడు రానా. అందుకే..తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో సినిమ�
దగ్గుబాటి వారసుడు రానా మళ్లీ బిజీ అవుతున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా షూటింగ్లకు గ్యాప్ ఇచ్చిన ఈ హీరో.. ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో షూటింగ్ల్లో పాల్గొంటున్నాడు. కాగా తెలుగులో రానా ‘విరాట పర్వం’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘నీది నాది