తెలుగు వార్తలు » Hero Rajasekhar
టాలీవుడ్ సీనియర్ హీరోలు రాజశేఖర్ ఒకరు. చివరగా గరుడ వేగ , కల్కి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు రాజశేఖర్. కాగా ఇటీవల ఆయన కరోనా మహమ్మారిని పడిన విషయం తెలిసిందే. కరోనా నుంచి ఆయన కోలుకొని ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
హీరో రాజశేఖర్ కొవిడ్ మహమ్మారిని జయించారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్ నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. తన సతీమణి జీవితతో కలిసి రాజశేఖర్ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
‘మా’ అనగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో విభేదాలు కొత్తేమి కాదు. ఆధిపత్య ధోరణితో అనేకసార్లు రచ్చకెక్కింది ‘మా’. పైకి అందరూ బాగున్నట్టు కనిపిస్తున్నా కోల్డ్వార్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఎలక్షన్లప్పుడు అయితే రచ్చ బజారుకు ఎక్కుతుంది. బహిరంగ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలతో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే వరకు వేడి కొనసాగు
హీరో రాజశేఖర్ స్పీడుకు బ్రేక్ పడింది. అతని డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తూ ఆర్టీఏ అధికారులు జారీ చేశారు. ఈ అంశంపై సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. నవంబర్లో హైదరాబాద్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ వద్ద రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వేగంగా కారు నడపడంతో.. అదుపుతప్పి ఫెన్సింగ్ని ఢ�
ప్రముఖ నటుడు రాజశేఖర్కు ఆర్టీఏ షాక్ ఇవ్వనుంది. తరచుగా రాజశేఖర్ ఏదో ఒక ప్రమాదానికి కారణమవుతుండగా.. ఆయన లైసెన్సును రద్దు చేయాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆర్టీఏకు వారు ఓ లేఖను పంపారు. రాజశేఖర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని
రోడ్ యాక్సిడెంట్పై నటుడు రాజశేఖర్.. క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నానని.. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. కారులో నేను ఒక్కడినే ప్రయాణించానని చెప్పారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఆయన చెప్పలేదు. కాగా.. అతివేగమే రాజశేఖర్ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నా�
హీరో రాజశేఖర్ రోడ్ యాక్సిడెంట్పై కూతురు శివాత్మికా స్పందించింది. శంషాబాద్ ఓఆర్ఆర్పై డాడీ కారు ప్రమాదానికి గురైన మాట నిజమనేనని.. అయితే ప్రస్తుతం ఆయన సేఫ్గా ఉన్నారని.. ఆయన క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది. ప్రముఖ నటుడు హీరో రాజశేఖర్కు పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్�
దేశవ్యాప్తంగా ఆగిపోయిన వైద్య సేవలు. వైద్యులు మరోసారి దేశ వ్యాప్త బందుకు పిలపునిచ్చారు. దీంతో.. రోగులు ఆస్పత్రుల మెట్లెక్కి వెనక్కి తిరుగుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు తప్ప.. ఏ కేసులను వైద్యులు టేకప్ చేయడం లేదు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి.. రేపు ఉదయం 6 గంటల వరకూ వైద్యులు బంద్ను కొనసాగించనున్నారు. బంద్కు ఐఎంఏ తెలుగు రాష్ట్రాల
కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమైన హీరో రాజశేఖర్.. ‘పీఎస్వీ గరుడ వేగ’ సినిమాతో మరోసారి సత్తా చూపించాడు. ఈ సినిమాతో రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించాడు ఈ సీనియర్ హీరో. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్తో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా రాజశేఖర్ గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు కల్కి సి�