తెలుగు వార్తలు » hero
బుల్లి తెరపై యాంకర్ గా సుమ తర్వాత ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఓ వైపు బుల్లి తెరపై యాంకర్ గా ప్రోగ్రామ్స్ చేస్తూనే మరోవైపు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ.. టీవీ షోలో తనకంటూ ఓ ఫేమ్ తెచ్చుకున్నాడు...
నేచురల్ స్టార్ నానితో తో క్రియేటివ్ జీనియస్ రాహుల్ సాంకృత్యాన్ ('టాక్సీవాలా' ఫేమ్) డైరెక్ట్ చేస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ హీరో నితన్ మీద హీరోయిన్ కీర్తి సురేష్ పగ తీర్చుకుంటా అని అన్నారు. షూటింగ్ సమయంలో నిద్రపోకూడదనే గుణపాఠాన్ని నేర్చుకున్నానని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో సినీ హీరో అల్లుఅర్జున్ సందడి చేశారు. కుటుంబ సభ్యులు, పుష్ప చిత్ర బృందంతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. దీంతో తమ అభిమాన హీరోను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు.
కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వేడుకగా జరిగిన యంగ్ హీరో పెళ్లి. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు కూడా హాజరై వధువరులను అశీర్వదించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ పెళ్లికి హాజరైన పలువురు ఇప్పుడు కరోనా బారీనపడ్డారని తెలిసింది. దీంతో ఆ వివాహానికి హాజరైన మిగతా వారిలో కూడా టెన్షన్ మొదలైనట్లు సమాచారం.
2016 సంవత్సరంలో విడుదలైన హిందీ చిత్రం ‘ఢిషూం’ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఏకంగా బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం రిలీజ్అయ్యి బుధవారానికి నాలుగేళ్లయిన సందర్భంగా సినిమా హీరోల్లో ఒకరైన వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై తెరకెక్కిస్తున్న చిత్రం ‘హీరో’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పోర్ట్స్ కథాంశంతో దక్షిణాది భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ పరంగా ఓ చిక్కొచ్చి పడిన సంగతి తెలిసిందే. అదేంటంటే, తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన కొత్త చిత�
మాస్లో మంచి బేసున్న డైరెక్టర్ వివి వినాయక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్టు సమాచారం. తాజాగా ఈ మూవీ ఓపెనింగ్కు ముహూర్తం ఫిక్స్ చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ పుట్టినరోజు అక్టోబర్ 9న! అ�
ఓ నటుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. అందరూ చూస్తుండగానే వింతగా ప్రవర్తిస్తూ.. వాహనాన్ని ధ్వంసం చేశాడు. చివరికి స్థానికులచేత తన్నులు తిన్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొడగులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్నడ నటుడు హుచ్చా వెంకట్ కొడగు జిల్లాలోని ఓ హోటల్కు వెళ్లాడు. అక్కడ ఉన్న స్థానికులు నటుడు వచ్చాడంటూ ఎగ�
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మూడు రోజుల పాటు తన ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఈ మూసివేత కొనసాగుతుందని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులు, వార్షిక సెలువుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు కార్ల సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్న సమయంల