తెలుగు వార్తలు » Hemanth Madhukar
అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ నెల 2న ఓటీటీలో విడుదలైన
అనుష్క నటించిన నిశ్శబ్దం విడుదలకు సిద్ధంగా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం అమెజాన్లో విడుదల కానుంది
అనుష్క నటించిన థ్రిల్లర్ చిత్రం 'నిశ్శబ్దం'. అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల అవ్వబోతోంది. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న
తమ శరీరంతో ఇప్పటి ఏ హీరోయిన్ చేయలేని సాహసాన్ని యోగా బ్యూటీ అనుష్క చేసింది. ఒకప్పుడు నాజూగ్గా ఉండే ఈ భామ ‘సైజ్ జీరో’ కోసం బొద్దుగా తయారైంది. అంతే ఆ తరువాత ఆ బరువును తగ్గించుకునేందుకు ఆమె చాలా కష్టాలే పడింది. దీంతో కొన్ని సినిమాలు కూడా మిస్ అయ్యాయి. అంతేకాదు అప్పటికే అనుష్కను హీరోయిన్గా ఫిక్స్ చేసుకున్న పలువురు దర్శకు�
యోగాబ్యూటీ అనుష్క నటిస్తోన్న చిత్రం ‘సైలెన్స్’. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్లుక్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అందరికి సర్ప్రైజ్ ఇస్తూ తనకు చెందిన ఓ లుక్ను ముందే విడుదల చేసింది అనుష్క. పొట్�
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘సైలెన్స్’. రీసెంట్గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో అనుష్క ఆర్ట్ లవర్ పాత్రలో.. మాధవన్ సెల్లో ప్లేయర్ గానూ కనిపించనున్నారట. ఇక ‘అరుంధతి’, ‘భాగమతి’ సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా అనుష్క పెర్ఫార్మన్స్ హైలైట్ కానుందట. సుబ్బరాజ
హీరోయిన్ అనుష్క కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంతోష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. అయ్యప్ప స్వామి చుట్టూ సాగే కథతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం. ఆగష్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రశాంత్ అనే కొత్త రచయిత స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక�
అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ ‘సైలెన్స్’ అనే మూవీని తెరకెక్కించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కథానుగుణంగా అధిక భాగం షూటింగ్ అమెరికాలో జరగనుండగా.. ప్రధాన తారాగణం మొత్తం త్వరలో అక్కడకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో వి�