తెలుగు వార్తలు » Hema Malini
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రైత్ ఆది పురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఒకప్పుడు తన డ్యాన్సులతో చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి దాకా ఓ ఊపు ఊపిన.. బీజేపీ ఎంపీ హేమామాలిని మధురలోని బృందావనంలో ఉన్న శ్రీరాధా రమన్ ఆలయంలో నృత్యం చేశారు. హరియాలీ తీజ్ సందర్భంగా జులన్ ఉత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తన నృత్యంతో భక్తులను ఆకట్టుకున్నారు. మహాకవి జయ�
ప్రఖ్యాత సినీ నటి, మధుర ఎంపీ హేమమాలిని ఇటీవల పార్లమెంట్ ఆవరణలో చీపురుపట్టి శుభ్రం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అత్యంత శుభ్రంగా ఉండే పార్లమెంటు ఆవరణలో శుభ్రం చేయడం ఏంటంటూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీనిపై ధర్మేంద్ర కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘�
పార్లమెంట్ ఆవరణలో శనివారం స్వచ్ఛ భారత్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు చీపుర్లు చేతపట్టుకుని ఊడ్చారు. అయితే నటి, మధుర ఎంపీ హేమామాలిని కూడా ఇందులో పాల్గొన్నారు. చీపురుకట్టలతో వీరు పార్లమెంటులో ఆవరణను శుభ్రపరిచే ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలకు సన్నాహాలు జరుగుతున�
17వ లోక్ సభకు రికార్డు స్థాయిలో మహిళలు ఎన్నికయ్యారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 724 మంది మహిళలు పోటీ చేయగా 78 మంది విజయం సాధించారు. వీరిలో 27 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు.ఈ 78 మంది మహిళా ఎంపీలలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి 11 మంది చొప్పున ఉన్నారు. అంతేకాకుండా గెలిచిన 78 మందిలో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ ను�
బాలీవుడ్ సెలెబ్రిటీస్ కు బీజేపీ గాలం వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఊర్మిళా మటోండ్కర్ కి ‘తాయిలం’ ఇస్తే.. తామేం తక్కువ తినలేదంటూ కాషాయనాథులు కూడా అదే పనిలో పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కావడం విశేషం. పార్టీలో సన్నీ చేరబోతున్నాడన్న వార్తలు జోరందుకుంటున్నాయి. పైగా ఈ లోక�
మథుర : బీజేపీ ఎంపీ హేమా మాలిని ఓటర్లను ఆకట్టుకునేందుకు రోజుకో తీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న మథుర నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. చేతిలో కొడవలి పట్టుకుని గోధుమ పంటను కోశారు. ఇవాళ ఇదే ప్రాంతంలో ట్రాక్టర్ నడిపారు. యూపీలోని మథుర లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గోవర్దన్లో ఇవాళ హేమామాలిని ర�
మధుర: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఒక వ్యవసాయ క్షేత్రంలో కొడవలి చేతబట్టి స్వయంగా వరిపంట కోశారు. ఇక అక్కడ ఉన్న మహిళా రైతులను వరి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఆమె ఆ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయడంతో అవి �
మథుర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అలనాటి బాలీవుడ్ హీరోయిన్, సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నామినేషన్ను ఆమె దాఖలు చేయగా.. అందులో ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనతో పాటు భర్త ధర్మేంద్ర ఆస్తులను కూడా ఆమె ఎన్నికల కమిషన్ను సమర్పించారు. విలువైన బంగళాలు, ఆభరణాలు, నగదు, షేర్