Hebah Patel: 'కుమారి 21ఎఫ్' (Kumari 21F) సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే తన గ్లామర్, నటతో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఇక ఈ సినిమా విజయంలోనూ హెబ్బా కీ రోల్ ప్లే చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు...
2014 వచ్చిన 'అలా ఎలా ?' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన 'కుమారి 21ఎఫ్' సినిమాతో హిట్ అందుకుంది ఈ ముంబై బ్యూటీ. తన చలాకీతనంతో... నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది..
2014 వచ్చిన 'అలా ఎలా ?' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన 'కుమారి 21ఎఫ్' సినిమాతో హిట్ అందుకుంది ఈ ముంబై బ్యూటీ. తన చలాకీతనంతో... నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది..
2014 వచ్చిన 'అలా ఎలా ?' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన 'కుమారి 21ఎఫ్' సినిమాతో హిట్ అందుకుంది ఈ ముంబై బ్యూటీ. తన చలాకీతనంతో... నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది..