సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ బీజేపీ విజయం సాధించబోతున్నట్టుగా ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో కమలం పార్టీనే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా పేర్కొన్నాయి. టీవీ9 మరాఠీ ఎగ్జిట్పోల్: మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలుండగా వీటిలో బీజేపీకి 197, కాంగ్రెస్ 75 స్ధ�
దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదు. ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ నేతలు వేస్తున్న ఎత్తులు ఒక్కోసారి వికటించి.. నవ్వుల పాలవుతోంది నూరేళ్ళకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా హర్యానా లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల పంపిణీలో గందరగోళం ఏర్పడింద�
సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆర్నెళ్లు కూడా గడవలేదు.. అంతలోనే దేశంలో మరో మినీ సంగ్రామం మొదలైంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అంతేకాదు.. మరిన్ని రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. అయితే మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో కూడా ప్