రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఆసుపత్రిలోకి ప్రవేశించిన శునకం..తల్లి పక్కన ఉన్న శిశువును నోట కరుచుకొని తీసుకెళ్లిపోయింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) దేశ వ్యాప్తంగా ఉన్న పలు పీజీఐఎంఎస్ఆర్లు, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీల్లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి..
రాజ్యసభ ఎన్నికలతో అయినా రియాలిటీ చెక్కు రావాలి. ప్రతిపక్షాల ఐక్యత ఆలోచన ఒక ప్రహసనం. రాజ్యసభ సీట్లు గెలవడానికి ప్రతిపక్షాలు కూడా కలిసి రాలేకపోతే, రాష్ట్రపతి ఎన్నికలలో లేదా 2024 ఎన్నికలలో గెలుపొందాలనే ఆలోచన ఒక ఫాంటసీ.’’ అని సందీపన్ శర్మ పేర్కొన్నారు.
Rajya Sabha Election Results 2022: శుక్రవారం రాత్రి నాటికి రాజస్థాన్, కర్ణాటకలో మాత్రమే రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రాగా.. శనివారం ఉదయం నాటికి 16 రాజ్యసభ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి.
యువ గాయనిని కిడ్నాప్ చేసి.. 12 రోజుల తర్వాత హతమార్చిన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత.. దారుణ హత్యకు గురైంది. రోహ్తక్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద పాతిపెట్టిన ఓ యువతి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా(Haryana) మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అంతే కాకుండా రూ.50 లక్షలు జరిమానా విధిస్తూ ఢిల్లీ కోర్టు(Delhi Court) తీర్పు వెలువరించింది. చౌతాలాకు చెందిన...
హర్యానాలోని ఫతేహాబాద్కు చెందిన చావ్లీదేవి అనే 80ఏళ్ల వృద్ధురాలు గొప్పమనసు చాటుకుంది. ప్రస్తుతం సమాజానికి ఆమె ఆదర్శంగా నిలిచింది. చావ్లీ దేవి తన 12 ఎకరాల భూమిని గోశాలకు విరాళంగా ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
రాను రాను విద్యార్ధుల ధోరణి మారిపోతోంది. ఇందుకు ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ క్రమంలో విద్యార్ధులు రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil dev) రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అతను ఈ వార్తలను తోసిపుచ్చాడు...
జైపూర్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మరణించడంతో.. అతని అస్థికలను గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ వెళ్లారు. అక్కడి నుంచి జైపూర్ వెళ్తుంగా.. రేవరిలో ఈ ప్రమాదం జరిగింది.