సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది ఆదిలాబాద్లో జరిగిన ఓ ఘటన. సామాజిక మాధ్యమాల్లో పోకిరీగాళ్ళ వికృత చేష్టలకు బలైన పద్నాలుగేళ్ళ పసిబిడ్డ సాక్షి ఇచ్చిన నినాదం ఇప్పుడు రణనినాదంగా మారి ఈ సమాజంపై సవాలక్ష సవాళ్ళను సంధిస్తోంది.
‘‘నీ కథ బాగుంది... సినిమా తీసేందుకు అవసరమైనవన్నీ ఉన్నాయి... కథను మరింత బాగా రాద్దాం దీని కెసం మనం రాత్రుళ్లు చర్చించుకుందాం... ఫైవ్స్టార్ హోటల్కు వెళ్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది..
సార్... నా భార్య కొడుతోంది.. ఆమె కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నా, ప్లీజ్ మీరే కాపాడాలి అంటూ... ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొర పెట్టుకున్నాడు. ఇలాంటి హృదయ విదారకమైన సంఘటన
ప్రస్తుత కాలంలో బట్టతల ఓ పెద్ద సమస్యలా మారింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. కారణం ఏదైతేనే చాలామందికి చిన్న వయసులోనే నెత్తిమీద జుట్టు రాలిపోయి బట్టతల వచ్చేస్తోంది.
అతనొక విద్యా బుద్ధులు నేర్పే గురువు.. కానీ తప్పటడుగులు వేశాడు.. నిత్యం కామంతో రగిలిపోతూ.. విద్యార్థులను లైంగికంగా వేధించేవాడు. ఇలా కీచక ఉపాధ్యాయుడు తన 30 ఏళ్ల సర్వీసులో 60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఇప్పుడు బట్టతల వారిని ఏయ్ బట్టతల, ఓయ్ బట్టతల అంటే మామూలుగా ఉండదట. ఎవరైనా, ఎవరినైనా అలా పిలిచారంటే..తప్పదు మరీ భారీ మూల్యం..ఆడ, మగవారిలోనూ ఈ బట్టతల సమస్య ఉంటుంది. మరీ ముఖ్యంగా