మన శరీరంలో వచ్చే మార్పులు గుర్తుపడుతున్నారా..? ఆ మార్పులను మీరు సరిగ్గా గుర్తించలేక పోతే.. నిర్లక్ష్యం చేస్తే.. ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
కరోనా సంక్షోభం వేళ కాసుల కోసం కొందరు వ్యాపారులు నీచానికి తెగబడుతున్నారు. దేశ వ్యాప్తంగా శానిటైజర్లకు డిమాండ్ పెరగడంతో ఇదే అదనుగా కల్లీ శానిటైజర్లను తయారు చేసి, మార్కెట్లోకి వదులుతున్నారు. శానిటైజర్లలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నాంటూ కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో మిస్టరీకి తెర తీశాడు. ఇన్నాళ్ళూ తనెక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ప్రపంచానికి తెలియకుండా సస్పెన్స్ లో పెట్టేసిన ఇతగాడు.. శుక్రవారం ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కనబడి అందర్నీ ఆశ్చర్య చకితులను చేశాడు...
ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్యం మరోసారి కొట్టొచ్చింది. విజయవాడలో జరిగిన ఘటన చూస్తే.. సామాన్య జనం ప్రభుత్వాస్పత్రి వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు అక్కడి వైద్యులు. గాయం ఒక దగ్గరైతే.. వైద్యం మరోచోట చేసి.. ఓ అభాగ్యుడి ప్రాణాలతో చెలగాటమాడారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకి చెందిన రాజు అనే ఓ యువకుడు అక్కడే ఓ దుకాణంలో