సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మూడు కీలక సూచనలు చేసింది. దీని ద్వారా అన్ని పక్షాల ప్రయోజనాలను పరిరక్షిస్తామని జస్టిస్ చంద్రచూడ్ హామీ ఇచ్చారు. చివరికి కోర్టు ఉత్తర్వులు..
ఇవాళ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. అయితే మంగళవారం పూర్తి స్థాయి రిపోర్టును కోర్టుకు సమర్పించలేమని.. మరో రెండ్రోజుల సమయం కోరింది కమిషన్. ఇప్పటివరకు 50శాతం నివేదిక మాత్రమే పూర్తయిందని..
జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించడాన్ని మసీదు సంరక్షణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో అధికారులు సర్వేను నిలిపివేశారు. ఇదే అంశంపై కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రేపు సర్వే చేసి ఈనెల 17నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Gyanvapi Masjid Controversy: కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశాలతో మసీదులో సర్వే చేపట్టారు అధికారులు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ ప్రతిమలపై సర్వే జరపాలని కోర్టు ఆదేశించింది.