సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారణాసి జిల్లా జడ్జి డాక్టర్ AK విశ్వేశ విచారణను చేపట్టారు. విచారణ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 19 మంది న్యాయవాదులు నలుగురు పిటిషనర్లను మాత్రమే కోర్టు గదిలోకి అనుమతించారు.
Gyanvapi Masjid Case News: కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. నిరుద్యోగం, ధరాఘాతం తదితర కీలక సమస్యల నుంచి..
సర్వే నివేదికను కోర్టు అనుమతి లేకుండా లీక్ చేయడంతో అజయ్మిశ్రాపై వేటు పడింది. కమిటీ జరిపిన సర్వే నివేదికను లీక్ చేస్తన్నందునే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవాళ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. అయితే మంగళవారం పూర్తి స్థాయి రిపోర్టును కోర్టుకు సమర్పించలేమని.. మరో రెండ్రోజుల సమయం కోరింది కమిషన్. ఇప్పటివరకు 50శాతం నివేదిక మాత్రమే పూర్తయిందని..
జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించడాన్ని మసీదు సంరక్షణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో అధికారులు సర్వేను నిలిపివేశారు. ఇదే అంశంపై కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రేపు సర్వే చేసి ఈనెల 17నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Gyanvapi Masjid Controversy: కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశాలతో మసీదులో సర్వే చేపట్టారు అధికారులు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ ప్రతిమలపై సర్వే జరపాలని కోర్టు ఆదేశించింది.