తెలుగు వార్తలు » Gwalior
మహాత్మా గాంధీ కిల్లర్ నాథూరామ్ గాడ్సే ని అభిమానించిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఆదరంగా చేర్చుకుంది. మధ్యప్రదేశ్ లో బాబూలాల్ చౌరాసియా..
స్వార్థపూరితమైన మనసుతో మానవత్వాన్ని మరిచిపోతున్నాడు.ఒక్కోసారి మన ఎదుటనున్నవారు మనవాళ్లైన కనికరం చూపలేనంతగా.. దీంతో అందరు ఉండికూడా అనాథలుగా
మధ్యప్రదేశ్ లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉపఎన్నికల ఫలితాలు ఈ రాష్ట్ర భవిష్యత్ ని నిర్దేశిస్తాయని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
'బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా శనివారం సాయంత్రం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ను సందర్శించిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు, చిరు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో..
యూపీలో జరిగిందో విచిత్రం ! 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ఓ ఫైనాన్స్ కంపెనీకి చెందిన రీకవరీ ఏజంట్లు 'హైజాక్' చేశారు. కారణం ? ఆ బస్సు యజమాని ఈ వాహనం కోసం తాను తీసుకున్న రుణాన్ని తిరిగి ఈ కంపెనీకి చెల్లించలేకపోవడమేనట !
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు టీ-షార్ట్స్, జీన్స్ ధరించకూడదా? ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది వస్త్రాధారణపై ఆంక్షలు విధించారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ డివిజన్ కమిషనర్ ఎంబీ ఓజా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడి కోసం గ్వాలియర్ నగర అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం నిబంధనలు పాటించేలా
మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. గ్వాలియర్ పట్టణంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా ఏడుగురు అగ్నికి అహుతయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోషిణిఘర్ రోడ్డులోని ఓ పెయింట్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెయింట్ కెమికల్స్ కి అంటుకొని మంటలు అన్నివ�
కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీవరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోటా నుంచి 2 వేల మంది విద్యార్థులను
కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన బివిఎం కళాశాల డైరెక్టర్ మనోజ్ సింగ్ కుష్వాహా తండ్రి జగదీష్ సింగ్