యరేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. అలాగే.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ విషయంపై అందరం ఒకటి కావాలని చెబుతూ.. రేవంత్ రెడ్డికి పవన్ ఫోన్ చేసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సెటైర్లు విసిరారు. వీరిద్ద�