పగటి సమయంలో ఆటోలో ప్రయాణిస్తారు. గ్రామాలు, కాలనీల్లోని దేవాలయాల చుట్టూ తిరుగుతారు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రికి టార్గెట్ ఫిక్స్ చేస్తారు. అందరూ నిద్ర పోయే సమయానికి ఆలయాల్లో దూరి కేవలం హుండీలనే ఎత్తుకెళ్తారు. గుంటూరు(Guntur)...
సాధారణంగా ఒక్క మద్యం సీసా యాక్సిడెంటల్ గా పగిలిపోతేనే గుండె తరుక్కుపోతుంది. అలాంటిది ఒకే సారి వేల సంఖ్యలో మద్యం సీసాలను జేసీబీతో తొక్కేస్తుంటే.. మద్యం ప్రియుల బాధ వర్ణనాతీతం. అయ్యయ్యో అంటూ గుండెలు బాదుకోవడమే తప్పా.....
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా మార్పు రావడం లేదు. విచ్చలవిడిగా పెరిగిపోయిన....
కడదాకా తోడుంటానని పెళ్లినాట చేసిన ప్రమాణాలు నీటిమూటలయ్యాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట.. పిల్లలు లేకపోయినా ఒకరికొకరు అంటూ అన్యోన్యంగా జీవించారు. ఆర్థిక సమస్యలు, వృద్ధాప్యంతో పాటు భర్త అనారోగ్యం....
గుంటూరు (Guntur) నగరంలో విషాదం నెలకొంది. ఓ అపార్ట్మెంట్ నిర్మాణం కోసం పునాదుల తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. అమరావతి (Amaravati) రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్లో....
వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అయితే తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడడాన్ని ఆ స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. వద్దని వారించాడు. అయినా వినకపోవడంతో..
సెల్ ఫోన్ లు ఎంత ఉపయోగకరమో, అంతకన్నా ఎక్కువ ప్రమాదకరమని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. ఫోన్ ద్వారా బాలికకు పరిచయం ఏర్పడిన యువకుడు.. ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. నిత్యం ఆమెతో..
విద్యార్థులు అల్లరి చేస్తే వారిని సున్నితంగా మందలించాల్సిన ఆ అధ్యాపకుడు(Lecterur).. తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. విద్యాబుద్ధులు నేర్పి మంచి చెడు చెప్పాల్సిన