E-FIR: 'బస్సులో వెళుతుంటాం ఉన్నట్టుండి ఎవరో దొంగ జేబులోని స్మార్ట్ ఫోన్ దొంగలిస్తాడు. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను కేటుగాళ్లు కొట్టేస్తారు' ఇలాంటి చేదు సంఘటనలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి...
Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి..
గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను మార్చుతూ ఓ నోటిఫికేషన్ జారీ చేయడంపై కోర్టు ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
Contaminated drinking water: కలుషితమైన తాగునీరు తాగి నలుగురు మృతి చెందగా.. 72 మంది ఆసుపత్రి పాలయ్యారు. పలువురు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద సంఘటన గుజరాత్లోని
డ్రాగన్ ఫ్రూట్గా పిలిచే ఈ పండు పేరు మార్చాలని తాజాగా గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. డ్రాగన్ ఫ్రూట్ను కమలంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. ఇంతకీ పేరు ఎందుకు మార్చారనేగా..
గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకి పెట్రోగిపోతున్న భూకబ్జాదారుల భరతం పట్టేందుకు ముందడుగు వేసింది. ఇందులో భాగంగా కీలక చట్టాన్ని తీసుకువచ్చింది.
న్యూఢిల్లీ : 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ ఓ తీర్పును వెలువరించింది. సామూహిక అత్యాచార బాధితురాలు బికీస్ బానోకు రూ. 50 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిందిగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అంతేకాకుండా నియమాలను అనుసరించి ఆశ్రయం కూడా కల్పించాల్సిందిగా �