Night curfew in Gujarat: దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. అయినప్పటికీ కొన్నిరాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఇప్పటికీ కర్ఫ్యూ..
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత తొమ్మిది రోజులుగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ అనంతరం పెట్రోల్కి బాగా డిమాండ్ పెరగడంతో.. ధరలను పెంచుతున్నాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా చమురు ధరలపై లీటరుకు రూ.2 చొప్పున ధరలు పెంచుతున్నట్లు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోద్రా అల్లర్ల కేసులో బాధితురాలు బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2002లో గుజరాత్ జరిగిన గోద్రా మారణకాండలో సజీవ సాక్షిగా బిల్కిస్ బానో ఉన్నారు. ఆమెకు జరిగిన అన్యాయంపై సుప్రీం కోర్టు తుది తీర్పు ఊరట కలిగించింది. ఆమెకు రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు రెండ�