Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి..
ఆలుగడ్డ పండించే రైతుల నుంచి బలంగా న్యాయ పోరాటం ఎదుర్కొంటున్న అమెరికా కంపెనీ పెప్సికో చివరికి వెనకడుగు వేసింది. బనాసంకాఠా, సాబర్ కాంఠా, ఆరావళి జిల్లాల రైతులపై వేసిన కేసులను పెప్సికో ఉపసంహరించుకుంది. ఇక ఈ విషయాన్ని రైతుల తరపు న్యాయవాది ఆనంద్ యాజ్ఞిక్ మీడియాకు తెలియజేసారు. అంతేకాదు దీనిని రైతుల విజయంగా ఆయన అభివర్ణించా