సినిమా టిక్కె్ట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆన్ లైన్ లో టిక్కెట్ల(Online Cinema Tickets) విక్రయాలపై గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇందుకు గానూ నోడల్ ఏజెన్సీగా ఏపీఎఫ్డీసీ కి సర్వీస్....
కరోనా వైరస్ (Corona Virus) విషయంలో మొదటి నుంచి విమర్శల్ని ఎదుర్కొంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) . చైనా(China) లోని వుహాన్ లో పురుడు పోసుకున్న ఈ వైరస్ గురించి ముందుగానే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదన్న అపవాదును ఎదుర్కొంది
కొవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతుండడంతో పుణ్యక్షేత్రాల్లో అమలవుతోన్న కరోనా ఆంక్షలను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం(నవంబర్15) నుంచి శబరిమల ఆలయం కూడా తెరచుకోనుంది..
బ్యాంక్లో లాకర్లకు సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. బ్యాంక్లో లాకర్ కావాలంటే ఇకపై ఆదే బ్యాంక్లో ఖాతా ఉండాల్సిన అవసరమే
రాష్ట్రవ్యాప్తంగా కోర్టులు, ట్రైబ్యునళ్లకు తెలంగాణ హైకోర్టు ఇవాళ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ..
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితులకు ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్ వంటి ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కిచెన్లో మహిళల కష్టాలకు చెక్ పెట్టే స్కీమ్ను తీసుకొచ్చింది కేరళ ప్రభుత్వం. వంటింట్లో పని భారం తగ్గించేందుకు స్మార్ట్ కిచెన్ పథకాన్ని ప్రారంభించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.
Social Media New Rules: సోషల్ మీడియా, డిజిటల్ న్యూస్ మీడియా.OTT ప్లాట్ఫామ్లను నియంత్రించడానికి 2021 ఫిబ్రవరి 25 న భారత ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
దేశంలో కోవిడ్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం పూనుకొంది. ఇందులో భాగంగా లాక్ డౌన్లు, ఆంక్షల విధింపు, కంటెయిన్మెంట్ జోన్లపై రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.