జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం ఈ నెల 28, 29 తేదీల్లో జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో జరగనుంది. అంతకు ముందు అంటే శుక్రవారం మంత్రుల బృందం కీలక సమావేశం జరిగింది...
GST Council Meet: వస్తు సేవల పన్ను మండలి (GST council) సమావేశాలు ఈసారి రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitaraman) ..
GST Council: మరోసారి ప్రజలపై ధరల పెంపు భారం పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వస్తు సేవల పన్ను (GST) రేట్ల హేతుబద్దీకరణ ప్రతిపాదనలతో పాటు జీఎస్టీ కౌన్సిల్ తాజాగా..
జీఎస్టీ పాలక మండలి సోమవారం మరోసారి భేటీ కానుంది. జీఎస్టీ వసూల్లు తగ్గడం వల్ల తలెత్తిన లోటును భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం అంశమే ప్రధాన అజెండాగా 43వ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
వర్చువల్ గా ఇవాళ సాగిన జీఎస్టీ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా విన్నవించారు. ‘పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు..’ అని తెలిపిన హరీశ్ రావు.. ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే
అనుకున్నంతా అయింది. కరోనా వైరస్ పాండమిక్ జీఎస్టీ వసూళ్లను తీవ్రంగా దెబ్బ తీసింది. 2021 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2.35 లక్షల కోట్ల రెవెన్యూ తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. 2020 (మార్చి) నెలకు గాను..
నేడు జీఎస్టీ 38వ సమావేశం ఢిల్లీలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఊహించిన దానికన్నా తక్కువ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రావడం, రాష్ట్రాలకు నష్టపరిహారాల చెల్లింపులో ఆలస్యం.. వీటికి గల కారణాలపై సమీక్షించేందుకు జీఎస్టీ మండలి నేడు సమా�