శ్మశానవాటిక నుంచి ఓ చిన్నారి ఏడుపు శబ్ధం వినిపించింది. దాంతో చుట్టుపక్కల కట్టెలు ఏరుతున్న స్థానికులు అక్కడ పరిశీలించి చూడగా, అక్కడే ఓ చోట పూడ్చిపెట్టిన ఓ సమాధిపై మట్టి కదులుతూ కనిపించిది.
క్రికెట్లో అప్పుడప్పుడు అభిమానులు మైదానంలోకి పరుగెత్తుకొచ్చి తమ ఆరాధ్య క్రికెటర్లను కలుసుకోవాలని, వారికి షేక్ హ్యాండ్లు ఇచ్చి సంబరపడాలని ప్రయత్నించడం పరిపాటే. ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం.
ప్రతి ఒక్కరూ తమ పెళ్లి జీవితాంతం చిరస్మరణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం దంపతులు కూడా కొత్త తరహా పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్లలో కొన్ని సక్సెస్ అవుతుండగా, మరికొన్ని అట్టర్ప్లాప్ అవుతూ నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటాయి.
ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో మే 13న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ చూడ్డానికి ఒక చీఫ్ గెస్ట్ హాజరయ్యారు. ఎవరూ ఊహించలేదు..
ఇంగ్లండ్లో జరిగిన ఓ మ్యాచ్లో వింత ఘటన చోటు చేసుకుంది. క్లబ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ బాలుడు మైదానంలోనే కాకుండా పిచ్ వద్దకు చేరుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..
కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాల్లో వింత వింత ప్రవర్తనతో పాపులర్ అవ్వాలని చూస్తున్నారు కొందరు. పిచ్చి పిచ్చి చేష్టలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. తాజాగా
ఐస్ హాకీ గేమ్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్లేయర్ దూసుకొచ్చి గోల్ కొట్టిన వెంబడే.. స్టాండ్స్లో ఉన్న ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా టెడ్డీ బేర్లను గ్రౌండ్లోకి విసిరేశారు. దీంతో గ్రౌండ్ మొత్తం టెడ్డీ బేర్లతో నిండిపోయింది. టెడ్డీబేర్ల వర్షం కురిసిందా అనేలా..
చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల భూమిలోంచి వింత శబ్ధాలు రావటం కలకలం రేపింది. జిల్లాలోని పూతలపట్టు, నియోజకవర్గం, ఐరాల మండలం, ఎర్రెపల్లి పంచాయతీ, అబ్బ గుండు గ్రామంలో భూమిలో నుండి వింత శబ్దాలు, భూమి కంపించటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు...
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ వంటి ఆంక్షలు విధించడం వల్లో, ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడం వల్లో ఇండియాలో రెండు ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఇండిగో, విస్తారా విమానాలను