ఏపీ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్ల పరిధిని తగ్గించింది. ఇప్పటివరకు కరోనా కేసులు నమోదైన చోటు నుంచి 3 కిలోమీటర్ల పరిధి వరకు రెడ్ జోన్ గా ప్రకటిస్తుండగా.. ఇక నుంచి కరోనా పాజిటివ్ కేసులు
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. అయితే మొన్నటి వరకు కరోనా కేసులు లేవని చెప్పిన గోవా రాష్ట్రానికి మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. గత నెలలోనే దాదాపుగా రాష్ట్రంలో కరోనా కేసులు సున్నాకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని గోవా సీఎం ప్రకటించారు. దీంతో ఇక తమ రాష్ట్రం గ్రీన్ జోన్లోకి చేరిందని.. అక్కడి ప్రజలు హ్యాపీగా ఫీలయ్యారు. అ�
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. భారత్లో వచ్చే 30 రోజుల్లో కొవిడ్-19 బారిన పడే వారి సంఖ్యను అంచనా వేసేందుకు గువాహటి ఐఐటీ,
ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు కరోనా వైరస్ పాకింది. ఇప్పటివరకూ ఏపీ వ్యాప్తంగా గ్రీన్ జోన్గా ఉన్న విజయనగరం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన మహిళకు..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమవుతున్నాయి. దీంతో.. ఆయా ప్రాంతాల్లోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ నుంచి మినహాయింపును ఇవ్వడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు..
కరోనా వైరస్ విజృంభిస్తోన్న కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలూ లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో అన్నీ ఒక్కసారిగా బంద్ అయిపోయాయి. అయితే ఇన్నాళ్లూ మద్యం దొరకకపోవడంతో మందు బాబులు..
కోవిద్-19 విజృంభణ.. లాక్ డౌన్ పొడిగింపు.. సామాజిక దూరం.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. దీని నుంచి గట్టెక్కేందుకు సోమవారం నుంచి పరిమితంగా కొన్ని వాణిజ్య
భారత్ లో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం దేశంలో మే 3వరకు లాక్ డౌన్ విధించారు. అయితే.. ఏప్రిల్ 20 సోమవారం నుండి దేశంలో లాక్ డౌన్ కు కొంత విరామం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.