బిగ్ బాస్ ఆదివారంతో నాలుగో సీజన్ ను పూర్తి చేసుకోనుంది. మరి కొద్దీ సేపట్లో సీజన్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఈ సమయంలో సోహెల్ కు సంబందించిన ఓ వార్త హాట్ టాపిక్ అవుతుంది.
ఈ కరోనా వైరస్ సంక్షోభ సమయంలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2020 నిర్వహించడం మనకు సవాల్ అన్నారు ప్రధాని మోదీ. ఇలాంటి సమయంలో కూడా ఈ విధమైన కార్యక్రమాలను జరపడం విశేషమన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాక థాన్ గ్రాండ్ ఫినాలేలో ..
బిగ్బాస్ తెలుగు రియాల్టీ షో.. బుల్లి తెరపై తనదైన ముద్రను వేసుకుంది. తాజాగా సీజన్3 ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్3 గ్రాండ్ ఫినాలే అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంది. తొలి రెండు సీజన్లలో జూనియర్ ఎన్టీఆర్, నానీలు హోస్ట్గా వ్యవహరిస్తే.. సీజన్3కి అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు. ఇక ఈ సీజన్ ఫైనల్స్.. నా�