వైసీపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల హత్యలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఓ మహిళ దురుసుగా మాట్లాడిందన్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పండువారి గూడెంకు చెందిన పండు నవీన ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా పై అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రకాశం జిల్లాలో మరో గ్రామ వాలంటీర్లు అసువులు బాసింది. వివరాల్లోకి వె