ఇళ్ల స్థలాల్లో అవకతవకల కారణంగా ఓ మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. తస్పున్నీసా అనే గ్రామ వాలంటీర్ ఎమ్మార్వో ఆఫీసు పై నుంచి..
వైసీపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల హత్యలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఓ మహిళ దురుసుగా మాట్లాడిందన్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పండువారి గూడెంకు చెందిన పండు నవీన ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా పై అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రకాశం జిల్లాలో మరో గ్రామ వాలంటీర్లు అసువులు బాసింది. వివరాల్లోకి వె
ఏపీలో గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన చదువుకుంటున్న విద్యార్థులకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఎం. గిరిజా శంకర్ షాక్ ఇచ్చారు. వారిని తక్షణమే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులను పలుచోట్ల వాలంటీర్లుగా ఎంపిక చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయ
ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకానికి 12 జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఏ జిల్లాలో ఎంతమంది గ్రామ వాలంటీర్లను నియమించుకోవాలన్న దానిపై ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాలో మొత్తం 1,70,543 వాలంటీర్ పోస్టుల భర్తీ�