క్రిప్టో కరెన్సీ.. ఇప్పుడిదే లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్ మెంట్. గోల్డ్- సిల్వర్- షేర్స్ లో పెట్టుబడి పెట్టేవారి చూపులున్నీ దీని వైపే ఉంటోంది. కాయిన్- నోట్ వంటి రూపంలో కాకుండా కేవలం.. స్క్రిప్ట్ లో మాత్రమే కనిపించే..
ఇటీవల ఫాస్ట్ట్యాగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం తాజాగా జీపీఎస్ వ్వవస్థను తీసుకొచ్చి మొత్తం టోల్ గేట్లనే తీసేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్లో ఇటీవల జరిగిన దిశ ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో మహిళలు గమ్యస్థానానికి చేరుకునేందుకు పోలీసులే పలు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్ల