పదేళ్లపాటు నేను గవర్నర్గా ఉంటానని అనుకోలేదని.. నన్ను ఆదరించినందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నరసింహన్. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గవర్నర్గా పదవీ విరమణ చేసిన అనంతరం చెన్నైలోని నివాసంలోనే ఉంటానని చెప్పారు. వడ సాంబార్ తింటూ.. కాలక్షేపం చేస్తానని త�
తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ నియామకం కావడంతో ప్రస్తుత గవర్నర్ నరసింహన్ను ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. అయితే పదేళ్లపాటు గవర్నర్గా సేవలంందించిన నరసింహన్తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయన ఒక భావోద్వేగ పూరిత ట్వీట్ చేశారు. పదేళ�
గవర్నర్ నరసింహన్ ఎప్పుడు ఎలా వ్యవహరించాలో బాగా తెలిసిన వ్యక్తి. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు నరసింహన్ సమస్యలను తనదైన శైలీలో పరిష్కరిస్తూ వస్తున్నారు. ఆయన మాటే శాసనం. కనుసైగతోనే పాలన సాగించగలరు. అయితే ఇప్పడు గవర్నర్ చేసిన ఓ కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. విశ్వవేదికపై తెలుగువాళ్ల ప్రతిభను చాటిన పీవీ
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జులై 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ గవర్నర్ నరసింహన్ వీక్షించారు. రామానాయుడు స్టుడియోలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాన
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాజ్యసభలో ప్రవేశపెట్టిన జమ్ము కశ్మీర్ విభజన బిల్లుపై వాడివాడిగా చర్చలు జరిగాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన సందేహాలకు అమిత్ షా సమాధానం చెప్పారు. ఆర్టికల్ 370 వల్ల లోయలో సుమారు 40వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్ యువత ఎక్కువగా ఉగ్రవాదం �
జమ్మూ కాశ్మీర్, లడక్ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చిస్తున్న సందర్భంగా.. ప్రతిపక్షాలు నిప్పులు చెరిగారు. దీనికి అమిత్ షా తనదైన శైలికి వారిపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని.. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఓటు బ్యాంకు రాజకీ�
తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదలీ కానున్నారా.? ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారా.? జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆయనను అక్కడికి పంపించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమా? ఈ అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర�
తెలంగాణ మున్సిపల్ చట్టబిల్లుకు గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆయన విభేదించడంతో ఇది ఆయన ఆమోదానికి నోచుకోలేకపోయింది. ఆయన సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికే పూ
రాష్ట్రంలో కొత్తమున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. పాతచట్టాన్ని సవరించి.. మరికొన్ని అంశాలను చేరుస్తూ.. రాష్ట్రప్రభుత్వం ఈ కొత్తచట్టాన్ని తీసుకొచ్చింది. మూడ్రోజుల క్రితం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ చట్టసవరణ బిల్లుకు గవర్నర్సైతం ఆమోద ముద్రవేయడంతో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.
తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ను కలిశారు. దాదాపు గంటపాటు ఆయనతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ బిల్లుకు సంబంధించిన వివరాలను కేసీఆర్.. గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కొత్త బిల్లును ఈ ఉదయమే తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ఆ తర్�