ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో తామంతా భావోద్వేగానికి గురయ్యామని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేపై అందరికీ నమ్మకం ఉంది. అన్ని కులాలు, మతాల వారు ఆయనకు మద్దతు పలుకుతున్నారన్నారు.
శివసేన నేత ఏక్నాథ్ శిండే వర్గీయులు తిరుగుబాటుతో అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోయింది. కాగా.. కొత్త సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది.
మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. రేపటి బలపరీక్షను వాయిదా వేయలాని సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ వేయనుంది.
ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకునేందుకు రేపు బలపరీక్ష నిర్వహించాలని బుధవారం ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ సూచించారు.
Maharashtra Covid-19: ఒక వైపు మహష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగా, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత రెండేళ్లకుపైగా..
మహారాష్ట్రలో ఎమ్మెల్సీ నామినేషన్ల వివాదం ఇంకా కొనసాగుతోంది. గవర్నర్ కోటాలో ఎగువ సభకు (విధాన పరిషద్) 12 మంది పేర్లను సిఫారసు చేస్తూ లోగడ శివసేన ప్రభుత్వం పంపిన పేర్లపై గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ఇంకా నిర్ణయం తీసుకోని వైనం ఆయనకు.ప్రభుత్వానికి. మధ్య విభేదాలను చూపుతోంది.
మహారాష్ట్రలో సీఎం ఉధ్ధవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మధ్య విభేదాలు తగ్గే సూచనలు కనబడడంలేదు. ఇవి ఇంకా పెరుగుతున్నాయి. తాజాగా గవర్నర్...
రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిఫై జైల్లో దాడి జరిగిందని, తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆయనను అనుమతించలేదని వచ్చిన వార్తలపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆందోళన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మధ్య హిందుత్వపై రగడ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఆలయాలను మళ్ళీ తెరవడంపై ఉధ్ధవ్ కి రాసిన లేఖలో కోష్యారీ..
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖ రాష్ట్రంలో దుమారం రేపింది. స్టేట్ లో, ముఖ్యంగా ముంబైలో ఆలయాలను, ప్రార్థనా మందిరాలను మళ్ళీ ఎప్పుడు తెరుస్తారంటూ కోష్యారీ.. థాక్రేకి లేఖ రాశారు. అందులో మీరు హిందుత్వను వీడారా? మీరు సెక్యులర్ అవునా, కాదా అంటూ ప్రశ్నలమీద ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఆ లే�