చెన్నై: డిమాండ్ల సాధన లక్ష్యంగా సోమవారం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ కార్మికులు సమ్మె గంట మోగించారు. 20 వేల మంది రాష్ట్రంలో విధుల్ని బహిష్కరించారు. ధర్నాలతో తమ నిరసన తెలియజేశారు. 4జీ సేవలు బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని, ప్రైవేటీకరణ నినాదాన్ని వీడాలన్న పలు డిమాండ్లతో దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ కార్మికులు సమ్మె �