Visakhapatnam: సిటీలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 33మంది పై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. 'ఇప్పటి వరకు 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం.
Papikondalu Boat Services: పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రేపటినుంచి (నవంబర్ 7వ తేదీ) పాపికొండలు బోట్ యాత్ర ప్రారంభమవుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. జీవో నెంబర్ టెన్ రద్దు కోసం పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు.
DMHO Guntur Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఏపీ సర్కార్ కు చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం లో..
Papikondalu Boat Services: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పర్యాటకులకు గుడ్న్యూస్ చెప్పింది. వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరి నదికి ఇరువైపులా పచ్చదనం కనువిందు చేస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మధురానుభూతినిచ్చే
అనంత సర్వజనాసుపత్రిలో కరోనా వైరస్ మరణ మృదంగం సృష్టించింది. గంటల వ్యవధిలో ఏకంగా 14మంది మృత్యువాత పడిన సంఘటన కలకలం రేపింది. అయితే ఈ మరణాలన్నీ ఆక్సిజన్...
Kurnool District Collector Office: ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ అనేక నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా కలెక్టర్..