హైదరాబాద్ జంటనగరాల్లో ఉన్న 18ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.5కే భోజనం అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా రోగి సహాయకులకు ఉదయం రోజు పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ రైస్, లాంటివి ఇవ్వనున్నారు. ఇక మధ్యాహ్నం, రాత్రి పూటలు అన్నంతో పాటు..
Telangana Hospitals Beds Available: కరోనా మహమ్మారి విజృంభించి దాదాపు రెండేళ్లు అవుతోంది. కరోనా కట్టడికి లాక్డౌన్, వ్యాక్సినేషన్, ఇతర ఆంక్షల కారణంగా గత కొన్ని రోజులుగా..
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్యం అందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వాసుపత్రికి వచ్చేలా వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలన్నారు.
కరోనాపై పోరులో తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు మరిన్ని ఆక్సిజన్ స్టోరేజ్ ఫ్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
AP CID : తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్లో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతుంటే, అటు ఆంధ్రప్రదేశ్ లో సీఐడీ సోదాలతో ఏపీ ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా..