ఎంత చదివినా.. ఎన్ని ఉద్యోగాలు చేసినా.. కొలువుతో ఎంత సంపాదించినా సంతృప్తి లభించలేదు అతనికి. ఏదో చేయాలనే తపన. తనదంటూ ప్రత్యక ముద్రతో వ్యాపారం చేయాలనే కసి. తనకున్న మంచి ఉద్యోగం వదిలేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయవాడ గోవుల మృతిపై దర్యాప్తు చేసిన సిట్.. తన నివేదికను సమర్పించింది. విజయవాడ నగర శివారులోని తాడేపల్లి గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందాయి. ఆగస్టు, 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 86 ఆవులు మరణించాయి. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని గో ప్రేమికులు.. రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్ర�
విజయవాడ కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని గోశాలలో 86 ఆవులు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత ఫుడ్ పాయిజన్ అని నిర్ధారించినప్పటికీ.. ఘటనపై పలు అనుమానాలు తలెత్తడంతో.. విచారణకై సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు డీజీపీ గౌతం సవాంగ్. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది. గో�