కాబోయే ఐఆర్ఎస్ అధికారుల శిక్షణా కేంద్రం నాసిన్ శంఖుస్థాపన కార్యక్రమం- ఆదిలోనే హంస పాదు. ఈ జాతీయ స్థాయి నైపుణ్య సంస్థ ఇక్కడ మొదలు పెట్టీపెట్టక ముందే.. వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య లుకలుకలు.
CM Jagan Birthday: నిత్యం ఏదో ఒక మాట లేక చేతలతో వార్తల్లో నిలిచే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఈసారి అందర్నీ పరుగులు పెట్టించారు. తెల్లవారు జామున శరీరం గడ్డ గడ్డే చలిలో..
అనంతపురం జిల్లాలోని పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథిల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
ఒకప్పటి ఫ్యాక్షన్ గడ్డపై... మళ్లీ మాటల్లాంటి బాంబులు పేలుతున్నాయి. రక్తచరిత్రలను బయటకు తీస్తూ... సై అంటే సై అని మాటల కత్తులు నూరుతున్నారు నేతలు...
తన దూకుడు ప్రవర్తనతో గుర్తింపు పొంది.. అనతి కాలంలోనే సీఐ నుండి ఎంపీగా ఎదిగిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్..
అనంతపురం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. శ్రీరామ్ ప్రజలను రెచ్చగోడుతున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఏ మాత్రం సహించేది లేదన్నారు. రాప్తాడులో గెలవలేకే ప్రత్యర్ధులపై బెదిరింపులక
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కియాపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ నన్ను హత్య చేశారని.. నేను ఆత్మగా తిరుగుతున్నానని.. ప్రజలను నమ్మించగల సమర్ధుడు చంద్ర�
మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎంపీ గోరంట్ల మాధవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వినూత్న రీతిలో నిరసనను తెలిపారు. అంతేకాకుండా అమరులైన పోలీసుల బూట్లను తుడిచి.. ఆపై ముద్దాడిన మాధవ్.. జేసీపై విమర్శలు గుప్పించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… దేశ సమగ్రత కోసం ప�
మగధీర మూవీ గుర్రం రేస్ సీన్ గుర్తుందా? తెలుగు సినిమా చరిత్రలో అలాంటి సీన్ ఎక్కడా చూడలేదు. అయితే.. ఇక్కడ చూడండి.. ఈ వీడియో చూశాక మగధీర-2 షూటింగ్ జరుగుతోందని అనిపిస్తుందా? అలా అనుకుంటే మీరు పొరబడ్డట్లే. ఈయన ఎవరో కాదు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన నల్లపరెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లి మలు�
కియా కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ను గౌరవించి ఆయనకు దేశంలోని ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తే అక్కడ అసందర్భంగా ప్రవర్తించి పార్టీకి అప్రతిష్ట కలిగేలా ప్రవర్తించారు. అంతేగాకుండా జగన్ నిర్ణయాలను కూడా వక్రీకరించ�