నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు మరో మాస్ యాక్షన్ తో రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెడీ అవుతుంది.
నటసింహా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు 107 సినిమాతో బిజీగా ఉన్నారు. అఖండ వంటి బ్లాక్బస్టర్ తర్వాత బాలయ్య , క్రాక్ వంటి సక్సెస్ఫుల్ తర్వాత దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది.
ఒకప్పుడు స్టార్ హీరోలు గా రాణించిన వాయు ఇప్పుడు విలన్ పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే.. హీరోలుగా క్రేజ్ తగ్గిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు విలన్స్ గా ఆకట్టుకుంటున్నారు.
సీనియర్ హీరోలు ఫేస్ చేస్తున్న హీరోయిన్ల కొరత మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. క్రాక్ మూవీలో హీరోయిన్గా శ్రుతి వండిపెట్టిన మాస్ బిరియానీ ఘుమఘుమలు ఇప్పట్లో మరిచిపోయేవా...?
నందమూరి బాలకృష్ణ జోరు పెంచారు. వరుస సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. బోయపాటి సినిమా తర్వాత నట సింహం ఏవాసి సినిమాలో నటించబోతున్నాడన్న..
మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న..