2019 సార్వత్రిక ఎన్నికలకు అవార్డులను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. గత ఏడాది ఎలక్షన్స్ను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించినందుకు ఏపీ స్టేట్ ‘ఉత్తమ ఎన్నికల నిర్వహణ’ అవార్డుకు ఎంపికైంది. ఇక ఉత్తమ ఎలక్షన్ ఆఫీసర్గా మాజీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఘనత సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో రిగ్గింగ్ లేదా అ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అపాయింట్మెంట్ కోరారు. ఎలక్షన్ విధివిధానాల్లో భాగంగా ఎమ్మెల్యేల వివరాలను ఆయన గవర్నర్కు అందచేయనున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చాక ద్వివేది హైదరాబాద్ వెళ్లి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తారు. ఈ జాబ
ఆంధ్రప్రదేశ్లో మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. లెక్కింపు పూర్తయ్యాక కూడా తప్పనిసరి అయితే రీకౌంటింగ్ నిర్వహించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందన్న ద్వివేదీ.. ఈవీఎంల మొరాయింపు, వీవీప్యా�
ఫొని తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో ఎన్నికల కోడ్ను సడలించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలోని 4 జిల్లాల్లో ఎన్నికల కోడ్ సడలింపు ఉటుందని తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, జిల్లాల్లో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఫొని తుఫాన్ సహాయ చర్యలు, పునరావాస చర్యల కోసం ఈసీ ఈ సడలింపులు ఇచ్చింది.
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు ప్రలోభాలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉండకూ
ఏపీలో ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా నిర్వహణా ఏర్పాట్లపై మాట్లాడారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఇప్పటికే.. ఈవీఎంలలో ఉంచే బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. బ్యాలెట్ పేపర్లలో ఫొటోలు కూడా పెట్టాల్సి ఉన్నందున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఒకటికి పదిసార్లు చెక్ చేసి ముద�
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఏపీలో నిరుద్యోగులకు ఇస్తున్న నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు భృతిని పెంచరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ అందింది. కాగా నిరుద్య�
ఎన్నికల సంఘం పనితీరుపై సందేహాలు వద్దని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది అన్నారు. ప్రతి దరఖాస్తు పరిశీలించిన తర్వాతే తొలగింపు ఉంటుందని తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం మోసం చేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకోదని అన్నారు. రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈసీ సిబ్బంది తప్పు చేస్తే సస్పెండ్ అవుతారని స్పష్టం �