తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ ఆపరేటర్లకు శుభవార్త తెలిపింది కేసీఆర్ ప్రభుత్వం. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో మీసేవ సెంటర్ల లైసెన్స్ రెన్యువల్ ఫీజు రద్దు చేసింది. దాంతో పాటు 12 వేల రూపాయలు ఒక్క ఆపరేటర్ అకౌంట్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.